బ్రాహ్మణులు ఏకం అవ్వడం – కొన్ని ముఖ్యమైన పాయింట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో చూస్తే, ‘’బ్రాహ్మణులు ఏకం అవ్వడం’’ అనేది ప్రధానంగా సంక్షేమం, ప్రతినిధిత్వం, మరియు సామాజిక గౌరవం వంటి అంశాల చుట్టూ జరుగుతోంది. ఇప్పటి పరిస్థితిలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు

ఒక చారిత్రాత్మక కులం మెల్లగా, మెల్ల, మెల్లగా వెనుక పడుతుంది

ఒక చారిత్రాత్మక కులం మెల్లగా, మెల్ల, మెల్లగా వెనుక పడుతుంది. సమాజం కొరకు, దేశం కొరకు ఆలోచన చేసే మనం వెనుక పడుతున్నాం. మనకు ఎందుకు ఐక్యత లేదు?

యుద్ధం ప్రభావం.. మండుతున్న నూనె ధరలు

మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా సామాన్యుడి గృహ బడ్జెట్ను తలకిందులు చేస్తోంది

ఇంటర్ తర్వాత విద్యార్ధులు…

ఇంటర్ తర్వాత విద్యార్ధులు…… చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే… మీ వారికి.. మీ బందు మిత్రులకు పనికొచ్చే అవకాశం లేకపోలేదు